Exclusive

Publication

Byline

గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట.. సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులు సస్పెండ్‌

భారతదేశం, నవంబర్ 27 -- 2015 గ్రూప్-2 నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. నియామక ప్రక్రియను రద్దు చేసి, ఎంపిక జాబితాను రద్దు చేసిన సింగిల్ బెంచ్ తీర్పును చీఫ్ జస్టిస్ నే... Read More


వెంకటేశ్వర స్వామే నాకు ప్రాణభిక్ష పెట్టాడు.. తప్పు చేస్తే వదిలిపెట్టడు : సీఎం చంద్రబాబు

భారతదేశం, నవంబర్ 27 -- అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.260 కోట్లతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భూమిపూజ చే... Read More


Gen Z అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుంది : ప్రధాని మోదీ

భారతదేశం, నవంబర్ 27 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం గల భారతదేశ మొట్టమొదటి ... Read More


తిరుమలలో డిసెంబర్ నెల విశేష పర్వదినాల తేదీలు.. ఏ రోజు ఏంటి?

భారతదేశం, నవంబర్ 26 -- తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబర్ నెలకు సంబంధించి తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది. ఏ తేదీన ఏం ఉన్నాయో ఇక్కడ మీరు చూడవచ్చు. తిరుమల శ్రీవారి... Read More


ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్.. సినిమాలను పైరసీ చేయలేదట!

భారతదేశం, నవంబర్ 26 -- ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్ నెలొంది. ఇమంది రవి సినిమాలు పైరసీ చేయలేదని, సినిమాలను కొని వాటిని కంటెంట్ మేనెజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఐబొమ్మలో అప్‌లోడ్ చేసేవాడని పోలీసులు గుర్తించారు... Read More


తాండూరు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు.. ఇంటర్వ్యూ మాత్రమే!

భారతదేశం, నవంబర్ 26 -- భారత ప్రభుత్వం పరిధిలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. వికారాబాద్ జిల్లా తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఫిక్స్‌డ్... Read More


సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్.. 45 రోజుల్లో సమస్యలు పరిష్కారం : పవన్ కల్యాణ్

భారతదేశం, నవంబర్ 26 -- కోనసీమ జిల్లాలో పల్లె పండుగ 2.0లో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటించారు. రాజోలు నియోజకవర్గం పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం క... Read More


రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే.. కోనసీమకు నరదిష్టి : పవన్ కల్యాణ్

భారతదేశం, నవంబర్ 26 -- కోనసీమ జిల్లాలో పల్లె పండుగ 2.0లో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటించారు. రాజోలు నియోజకవర్గం పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం క... Read More


పీసీబీ రూల్స్ పాటించలేదని 305 పరిశ్రమలు మూసివేత.. కొత్తగా హెల్ప్‌లైన్, యాప్‌

భారతదేశం, నవంబర్ 26 -- కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు 305 పరిశ్రమలను మూసివేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు(TGPCB) ఆదేశించింది. పర్యావరణ చట్టాల అమలును బలోపేతం చేయడం, రాష్ట్రవ్... Read More


హైదరాబాద్‌లో ఫేక్ ఐటీ కంపెనీ.. మోసపోయిన 400 మంది.. ఒక్కొక్కరి దగ్గర రూ.3 లక్షలు వసూలు!

భారతదేశం, నవంబర్ 26 -- మాదాపూర్‌లోని ఒక నకిలీ ఐటీ కంపెనీ కొన్ని వందల మంది నిరుద్యోగులను మోసం చేసింది. శిక్షణ, ఉద్యోగ నియామకాల కోసం బాధితులను భారీ మొత్తంలో డబ్బు చెల్లించేలా చేసి మోసగించింది. నిరుద్యోగ... Read More